Monday, May 4, 2026

infrastructure

National

Navi Mumbai Airport : భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం

Navi Mumbai Airport | లండన్, న్యూయార్క్. టోక్యోలో మాదిరిగా ప్ర‌పంచ స్థాయి విమ‌నాశ్ర‌యాల స‌ర‌స‌న న‌వీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) చేరింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (అక్టోబర్ 8) న ప్రారంభించ‌నున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ విమానాశ్రయం డిసెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాన్ని అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్, సిడ్కో (సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్) మధ్య ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో … Read more

Read More
National

Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు

Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్ర‌యాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన‌ టికెట్ల ధ‌ర‌లు పెంపుదల దాని అమలు తేదీని వివరించే అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. 2017 తర్వాత BMRCL చేసిన మొదటి ఛార్జీల సవరణ ఇది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టికెట్, పాస్ ధరలను 15 శాతం పెంచిన రెండు వారాల … Read more

Read More
National

2025 New Year celebrations : నూత‌న సంవత్స‌రం వేళ బెంగ‌ళూరు మెట్రో కొత్త అప్‌డేట్‌

2025 New Year celebrations : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్ర‌యాణికుల‌కు బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31, 2024న పర్పుల్, గ్రీన్ లైన్‌లలో విస్తరించిన మెట్రో రైలు సేవ‌ల‌ను విస్త‌రించింది. మెట్రో రైళ్లు డిసెంబ‌ర్ 31న అర్ధ‌రాత్రి నుంచి జనవరి 1, 2025న తెల్లవారుజామున 2:00 గంటల వరకు నడుస్తాయి. నాడప్రభు నుంచి చివరి రైలు స‌ర్వీస్ కెంపేగౌడ మెట్రో స్టేషన్ (మెజెస్టిక్) కు 2:40 AMకి చేరుకుంటుంది. … Read more

Read More
Trending News

Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్‌ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా … Read more

Read More
Trending News

SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

SCR Special Trains | పెరుగుతున్న ప్ర‌యాణిక‌ల ర‌ద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ – విల్లుపురం (Secunderabad to Villupuram) మధ్య ప్రత్యేక రైళ్ల‌ను ప్రవేశపెట్టింది. రైలు నెం. 07601 డిసెంబర్ 12, 2024, గురువారం రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. రైలు నెం. 07602 డిసెంబర్ 13, 2024 శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విల్లుపురంలో బయలుదేరి, … Read more

Read More
National

వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ విజయవంతం

Vande Bharat Metro train : పశ్చిమ మధ్య రైల్వేలోని కోట డివిజన్‌లో కొత్తగా నిర్మించిన 16-కోచ్‌ల వందే భారత్ మెట్రో రేక్ విజయవంతమైన ట్రయల్ రన్‌ను ఇటీవల పూర్తి చేసింది. లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) బృందం నిర్వహించిన ఈ ట్రయల్, భారతదేశ అధునాతన రైలు నెట్‌వర్క్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. రైల్వే అధికారుల అధికారిక ప్రకటన ప్రకారం , వందే భారత్ మెట్రో రేక్‌ను కోట – … Read more

Read More
Andhrapradesh

పండుగ వేళ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లే ప‌లు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ లు

South Central Railway | ప్ర‌యాణ‌కుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజ‌న్ ను దృష్టిలో పెట్టుకొని ప‌లు కీల‌క మార్గాల్లో ప్ర‌యాణించే రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ ల‌ను జోడించ‌నున్న ట్లు ప్ర‌క‌టించింది. దక్షిణ మధ్య రైల్వే చెన్నై-తిరుపతి మార్గం (Tirupati Trians) లో పలు రైళ్లకు అద‌నంగా కోచ్ ల‌ను జ‌త‌చేసింది. ఇది అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16, 2024 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. పండుగ వేళ ప్ర‌యాణికుల … Read more

Read More
Telangana

South Central Railway | సికింద్రాబాద్ – కాజీపేట – విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు..

South Central Railway | సికింద్రాబాద్ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా సికింద్రాబాద్ డివిజన్‌లోని విజయవాడ-కాజీపేట-బల్హర్షా  మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వరంగల్-హసన్‌పర్తి-కాజీపేట ‘ఎఫ్’ క్యాబిన్-హసన్‌పర్తి రోడ్ స్టేషన్ మధ్య నాన్-ఇంటర్‌లాకింగ్, ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రైలు సర్వీసుల్లో మార్పులను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల జాబితా ( List of cancelled trains ) ను పరిశీలించండి. రద్దయిన రైళ్ల జాబితా ఇదే (List of … Read more

Read More
Telangana

Metro Rail Phase-2 | ఊపందుకున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్.. ఫైన‌ల్ డీపీఆర్ లు సిద్ధం!

Metro Rail Phase-2 Corridors | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ వ‌చ్చింది. అన్ని కారిడార్‌లకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డిపిఆర్‌లు) పూర్తవుతున్నాయని సీనియర్ అధికారులు ఆదివారం ప్రకటించారు. దాదాపు రూ. 32,237 కోట్ల వ్యయంతో అంచనా వేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భాగ్య‌నగరం అంత‌టా మెట్రో క‌నెక్టివిటీని అందిస్తుంది. డీపీఆర్ పై ముఖ్యమంత్రి సమీక్ష తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల … Read more

Read More
World

Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్ర‌త్యేక‌తేలు ఇవే..

Maitri Setu | భారత్ , బంగ్లాదేశ్‌లను కలిపే వంతెన మైత్రి సేతు ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా మార్చి 2021లో మైత్రి సేతు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఫెని నదిపై 1.9 కి.మీ విస్తరించి ఉన్న ఈ వంతెన భారతదేశంలోని దక్షిణ త్రిపుర జిల్లాలో గ‌ల సబ్‌రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రామ్‌ఘర్‌తో కలుపుతుంది. అయితే “మైత్రి సేతు నిర్మాణం ఇప్పటికే … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..